Tuesday, April 7, 2026

నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నూపురేత్వభి జానామి నిత్యం పాదాభి వందనాత్ రామాయణం : కిష్కింధా కాండ సీతమ్మను వెదుకుతూ రామ లక్ష్మణులు ఋశ్యమూక పర్వతాన్ని చేరుకున్నారు . అచట వారికి సుగ్రీవునితో మైత్రి కుదిరింది .రావణుడు పుష్పకం మీద సీతమ్మను తీసుకొని వెడుతున్న సమయాన సీతమ్మ తన నగలను మూట గట్టి ఆ మూటను ఋశ్య మూక పర్వతం మీద వదిలింది .శ్రీ రామచంద్రుడు సీతమ్మ నగలను లక్ష్మణునికి చూపిన సందర్బ్ఝాన లక్ష్మణుడు "మాతృమూర్తి కుండలాలూ , కేయూరాలూ (భుజ కీర్తులు)ఎలా ఉంటాయో నాకు తెలియదు . కానీ పాదాలకుండే పవిత్రమైన పద నూపురాలను గుర్తించగలను .ప్రతిదినం పాదాభివందనం చేసే సమయాన అవి నా కనులకు విందు చేసేవి" అని ఎంతో వినయంతో , భావోద్రేకంతో చెప్పాడు . పాదాభివందనం చేయడం తప్ప మాతృమూర్తిని సరిగా చూడనైనా చూడలేదు లక్ష్మణుడు .

Wednesday, November 10, 2021

I wandered lonely as a cloud That floats on high o'er vales and hills, When all at once I saw a crowd, A host, of golden daffodils; Beside the lake, beneath the trees, Fluttering and dancing in the breeze. Continuous as the stars that shine And twinkle on the milky way, They stretched in never-ending line Along the margin of a bay: Ten thousand saw I at a glance, Tossing their heads in sprightly dance. The waves beside them danced; but they Out-did the sparkling waves in glee: A poet could not but be gay, In such a jocund company: I gazed- and gazed- but little thought What wealth the show to me had brought: For oft, when on my couch I lie In vacant or in pensive mood, They flash upon that inward eye Which is the bliss of solitude; And then my heart with pleasure fills, And dances with the daffodils.

Saturday, September 28, 2019

Singapore dazzles in night . The greenery is seen to be believed