incredible-india- vinjamur
Tuesday, April 7, 2026
నాహం జానామి కేయూరే
నాహం జానామి కుండలే
నూపురేత్వభి జానామి
నిత్యం పాదాభి వందనాత్
రామాయణం : కిష్కింధా కాండ
సీతమ్మను వెదుకుతూ రామ లక్ష్మణులు ఋశ్యమూక పర్వతాన్ని చేరుకున్నారు . అచట వారికి సుగ్రీవునితో మైత్రి కుదిరింది .రావణుడు పుష్పకం మీద సీతమ్మను తీసుకొని వెడుతున్న సమయాన సీతమ్మ తన నగలను మూట గట్టి ఆ మూటను ఋశ్య మూక పర్వతం మీద వదిలింది .శ్రీ రామచంద్రుడు సీతమ్మ నగలను లక్ష్మణునికి చూపిన సందర్బ్ఝాన లక్ష్మణుడు
"మాతృమూర్తి కుండలాలూ , కేయూరాలూ (భుజ కీర్తులు)ఎలా ఉంటాయో నాకు తెలియదు . కానీ పాదాలకుండే పవిత్రమైన పద నూపురాలను గుర్తించగలను .ప్రతిదినం పాదాభివందనం చేసే సమయాన అవి నా కనులకు విందు చేసేవి" అని ఎంతో వినయంతో , భావోద్రేకంతో చెప్పాడు . పాదాభివందనం చేయడం తప్ప మాతృమూర్తిని సరిగా చూడనైనా చూడలేదు లక్ష్మణుడు .
Wednesday, November 10, 2021
I wandered lonely as a cloud
That floats on high o'er vales and hills,
When all at once I saw a crowd,
A host, of golden daffodils;
Beside the lake, beneath the trees,
Fluttering and dancing in the breeze.
Continuous as the stars that shine
And twinkle on the milky way,
They stretched in never-ending line
Along the margin of a bay:
Ten thousand saw I at a glance,
Tossing their heads in sprightly dance.
The waves beside them danced; but they
Out-did the sparkling waves in glee:
A poet could not but be gay,
In such a jocund company:
I gazed- and gazed- but little thought
What wealth the show to me had brought:
For oft, when on my couch I lie
In vacant or in pensive mood,
They flash upon that inward eye
Which is the bliss of solitude;
And then my heart with pleasure fills,
And dances with the daffodils.
Wednesday, October 17, 2018
Tuesday, October 21, 2014
Tuesday, May 27, 2014
Subscribe to:
Posts (Atom)